Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయ పన్ను పరిమితి రూ.3 లక్షలా... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు...

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (10:05 IST)
స్వాతంత్ర్య భారతావనికి 48 ఏళ్ల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర పుటలకెక్కనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. కాగా గతంలో ఇందిరాగాంధీ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర వుంది. 
 
ఇక ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. వేతన జీవులకు ఇపుడున్న ఆదాయపు పరిమితిని పెంచి రూ. 3 లక్షలు చేస్తారనే వాదన వస్తోంది. ఇక రైతులు, వ్యాపారస్తులకు ఇచ్చే తాయిలాలు ఎలా వుండనున్నాయన్నది ఈ రోజు తేలిపోనుంది. కాగా బడ్జెట్ ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments