Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయ పన్ను పరిమితి రూ.3 లక్షలా... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు...

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (10:05 IST)
స్వాతంత్ర్య భారతావనికి 48 ఏళ్ల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర పుటలకెక్కనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. కాగా గతంలో ఇందిరాగాంధీ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర వుంది. 
 
ఇక ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. వేతన జీవులకు ఇపుడున్న ఆదాయపు పరిమితిని పెంచి రూ. 3 లక్షలు చేస్తారనే వాదన వస్తోంది. ఇక రైతులు, వ్యాపారస్తులకు ఇచ్చే తాయిలాలు ఎలా వుండనున్నాయన్నది ఈ రోజు తేలిపోనుంది. కాగా బడ్జెట్ ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments