Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయ పన్ను పరిమితి రూ.3 లక్షలా... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు...

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (10:05 IST)
స్వాతంత్ర్య భారతావనికి 48 ఏళ్ల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర పుటలకెక్కనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. కాగా గతంలో ఇందిరాగాంధీ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్ర వుంది. 
 
ఇక ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. వేతన జీవులకు ఇపుడున్న ఆదాయపు పరిమితిని పెంచి రూ. 3 లక్షలు చేస్తారనే వాదన వస్తోంది. ఇక రైతులు, వ్యాపారస్తులకు ఇచ్చే తాయిలాలు ఎలా వుండనున్నాయన్నది ఈ రోజు తేలిపోనుంది. కాగా బడ్జెట్ ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments