దీపావళి బంపర్ ఆఫర్ - రూ.1కే కొత్త ప్లాన్

ఠాగూర్
బుధవారం, 15 అక్టోబరు 2025 (16:59 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా రూ. ఒక్కటికే ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా పేరిట దీన్ని లాంఛ్ చేసింది. ఇందులో రూ.1కే అపరిమిత సేవలను అందించనుంది. అయితే, ఇక్కడో ట్విస్ట్ పెట్టింది. కేవలం ఒక్త వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. 
 
ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 15 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను బీఎస్‌ఎన్ఎల్ అందిస్తోంది. సిమ్‌ కూడా ఫ్రీ. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్‌ కోసం సమీసంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ) లేదా రిటైలర్‌ను సందర్శించవచ్చు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments