Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (19:16 IST)
రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ ప్రస్తుతం విదేశాల్లో ఆస్తుల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయ్‌లో మరో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేశారు. ఇటీవలే దుబాయ్‌లో ఒక ఖరీదైన విల్లాను కొనుగోలు చేసి అంబానీ సృష్టించారు.
 
ప్రస్తుతం దీనికంటే అధిక రెట్టింపు ధరతో విల్లాను కొనుగోలు చేశారు. తాజాగా కొనుగోలు చేసిన ఈ విల్లా ధర 163 మిలియన్ డాలర్లుగా చెప్తున్నారు. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1354 కోట్ల వరకు వుంటుంది. 
 
కువైట్ సంపన్నుడు మొహమ్మద్ అల్షయాకు చెందిన పామ్ జుమైరా మ్యాన్సన్ గతవారం ముకేష్ అంబానీ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments