Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (19:16 IST)
రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ ప్రస్తుతం విదేశాల్లో ఆస్తుల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయ్‌లో మరో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేశారు. ఇటీవలే దుబాయ్‌లో ఒక ఖరీదైన విల్లాను కొనుగోలు చేసి అంబానీ సృష్టించారు.
 
ప్రస్తుతం దీనికంటే అధిక రెట్టింపు ధరతో విల్లాను కొనుగోలు చేశారు. తాజాగా కొనుగోలు చేసిన ఈ విల్లా ధర 163 మిలియన్ డాలర్లుగా చెప్తున్నారు. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1354 కోట్ల వరకు వుంటుంది. 
 
కువైట్ సంపన్నుడు మొహమ్మద్ అల్షయాకు చెందిన పామ్ జుమైరా మ్యాన్సన్ గతవారం ముకేష్ అంబానీ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments