Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మోగుతున్న ధరల మోత - గ్యాస్‌పై మళ్లీ వడ్డ

Webdunia
ఆదివారం, 1 మే 2022 (09:20 IST)
దేశంలో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ధరల భారాన్ని మోయలేక పోతున్నారు. నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్, డీజల్ ధరల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందిం. దీనికితోడు చమురు కంపెనీలు గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. 
 
మే డే కానుకగా వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ బండపై 104 రూపాయలను వడ్డించింది.19 కేజీల వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులపై ఈ భారం మోపింది. నెలవారీ సమీక్షలో భాగంగా, ఒకేసారి 104 రూపాయలను పెంచేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2563కు చేరింది. గతంలో దీని ధర రూ.2460గా ఉండేది. 
 
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధర రూ.102.05 పైసలు పెరగడంతో సిలిండర్ రూ.2355కు చేరుకుంది. అలాగే, ముంబైలో రూ.2329.50గాను, కోల్‌కతాలో రూ.2477.50గాను, చెన్నైలో రూ.2508కు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments