Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మోగుతున్న ధరల మోత - గ్యాస్‌పై మళ్లీ వడ్డ

Webdunia
ఆదివారం, 1 మే 2022 (09:20 IST)
దేశంలో ధరల మోత మోగుతోంది. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజానీకం ధరల భారాన్ని మోయలేక పోతున్నారు. నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్, డీజల్ ధరల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందిం. దీనికితోడు చమురు కంపెనీలు గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయి. 
 
మే డే కానుకగా వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ బండపై 104 రూపాయలను వడ్డించింది.19 కేజీల వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులపై ఈ భారం మోపింది. నెలవారీ సమీక్షలో భాగంగా, ఒకేసారి 104 రూపాయలను పెంచేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2563కు చేరింది. గతంలో దీని ధర రూ.2460గా ఉండేది. 
 
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధర రూ.102.05 పైసలు పెరగడంతో సిలిండర్ రూ.2355కు చేరుకుంది. అలాగే, ముంబైలో రూ.2329.50గాను, కోల్‌కతాలో రూ.2477.50గాను, చెన్నైలో రూ.2508కు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments