Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌ద్రాచలం ఆలయానికి భారత్ బయోటెక్ కోటి విరాళం

Webdunia
సోమవారం, 16 మే 2022 (18:04 IST)
భార‌త్ బయోటెక్ భ‌ద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర‌స్వామి ఆల‌యానికి భారీ విరాళాన్ని అంద‌జేసింది. ఆల‌యంలో కొన‌సాగుతున్న నిత్యా‌న్న‌దానానికి భార‌త్ బ‌యోటెక్ యాజమాన్యం రూ.1 కోటిని అంద‌జేసింది. 
 
ఈ మేర‌కు ఆ సంస్థ ప్ర‌తినిధులు సోమ‌వారం భ‌ద్రాద్రి ఆల‌య ఖాతాకు రూ.1 కోటి విరాళాన్ని బ‌దిలీ చేశారు. 
 
భ‌ద్రాద్రి ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ప్ర‌తి రోజు అన్నదాన స‌త్రంలో అన్న ప్ర‌సాదాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ అన్న‌దానం కోస‌మే భార‌త్ బ‌యోటెక్ కోటి రూపాయ‌ల విరాళాన్ని అంద‌జేసింది.
 
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా జనవరి 13న తిరుపతిలోని తిరుమల ఆలయంలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లా శ్రీవారికి రూ.2 కోట్ల విరాళాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments