Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయుల్లో నిజాయితీ లేదు.. పీసీ మాటలు వింటే చేతిలో చిప్పే: అరుణ్ జైట్లీ

భారతీయులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయుల్లో నిజాయితీ లేదని, ప్రజలు సక్రమంగా పన్నులు కట్టకపోవడం వల్లే ఆదాయం కోసం పెట్రోల్, డీజల్‌పై భారీగా పన్నులు వేయాల్సి వస్తుందన

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (10:20 IST)
భారతీయులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయుల్లో నిజాయితీ లేదని, ప్రజలు సక్రమంగా పన్నులు కట్టకపోవడం వల్లే ఆదాయం కోసం పెట్రోల్, డీజల్‌పై భారీగా పన్నులు వేయాల్సి వస్తుందని జైట్లు వివరణ ఇచ్చారు. వేతనజీవులు మాత్రమే సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నారని.. మిగిలిన అన్ని వర్గాల వారూ నిజాయితీగా పన్ను కట్టడం లేదని అరుణ్ జైట్లీ ఆరోపించారు. 
 
ప్రజలు ఎప్పుడైతే పన్నులను సక్రమంగా చెల్లిస్తారో, అప్పటి నుంచి పెట్రోలు రేట్లు దిగివస్తాయని జైట్లు వ్యాఖ్యానించారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించే పరిస్థితి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ.. తన ఫేస్ బుక్ పేజీలో జైట్లీ ఓ వ్యాసాన్ని రాశారు.
 
మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చెప్పే మాటలు వింటే చివరికి చేతిలో చిప్ప మిగులుతుందని జైట్లీ విమర్శించారు. ఇంధన ధరలను లీటరుకు రూ. 25కు తగ్గిస్తే, భారతావని అప్పుల్లో కూరుకుపోతుందన్నారు. కాంగ్రెస్ వారు తాము చేసిన తప్పులను ఇప్పుడు ఎన్డీయేతో కూడా చేయించాలని చూస్తున్నారని జైట్లీ విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments