Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:49 IST)
విజయవాడలో ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఏపీలో ఎగుమతుల వృద్దే లక్ష్యంగా ఈ వాణిజ్య ఉత్సవ్‌ జరుగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ భారీ వాణిజ్య సదస్సును అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. 
 
విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్‌ సెంటర్‌లో సెమినార్ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lakshmi Manchu: కళను రాజకీయం చేయవద్దు... మంచు లక్ష్మీ కామెంట్స్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments