Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్‌కు అమేజాన్ గుడ్ బై.. ఉద్యోగులకు బోనస్.. కరోనా వేళ ఎంత కష్టం..

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:29 IST)
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొన్నిరోజులు లాక్‌డౌన్ విధించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ సదుపాయాలన్నింటినీ రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్ సేవలందిస్తున్నారు. అయితే.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఇక వినియోగంచమని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ స్పష్టం చేసింది.

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను తొలగిస్తూ బయోడీగ్రడబుల్ పేపర్‌టేప్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఎటువంటి హాని కలగదని అమేజాన్ స్పష్టం చేసింది. ప్యాకింగ్‌కు వాడేది ఏదైనా వంద శాతం రీసైకిల్ చేయగలిగే మెటీరియల్‌నే వాడుతామని అమేజాన్ స్పష్టం చేసింది. 
 
మరోవైపు అమేజాన్ సంస్థ ఉద్యోగులకు ప్రోత్సాహాకాన్నిచ్చేలా బోనస్ ప్రకటించింది. కరోనా వేళ వినియోగదారులకు కావలసిన వస్తువులను చేరవేసిన ఉద్యోగుల కోసం 500 మిలియన్ల మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు అమేజాన్ తెలిపింది. ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్లు, డెలివరీ పార్ట్‌నర్స్‌కు ఈ బోనస్ అందజేస్తున్నట్లు అమేజాన్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments