Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్‌కు అమేజాన్ గుడ్ బై.. ఉద్యోగులకు బోనస్.. కరోనా వేళ ఎంత కష్టం..

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:29 IST)
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొన్నిరోజులు లాక్‌డౌన్ విధించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ సదుపాయాలన్నింటినీ రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్ సేవలందిస్తున్నారు. అయితే.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఇక వినియోగంచమని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ స్పష్టం చేసింది.

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను తొలగిస్తూ బయోడీగ్రడబుల్ పేపర్‌టేప్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఎటువంటి హాని కలగదని అమేజాన్ స్పష్టం చేసింది. ప్యాకింగ్‌కు వాడేది ఏదైనా వంద శాతం రీసైకిల్ చేయగలిగే మెటీరియల్‌నే వాడుతామని అమేజాన్ స్పష్టం చేసింది. 
 
మరోవైపు అమేజాన్ సంస్థ ఉద్యోగులకు ప్రోత్సాహాకాన్నిచ్చేలా బోనస్ ప్రకటించింది. కరోనా వేళ వినియోగదారులకు కావలసిన వస్తువులను చేరవేసిన ఉద్యోగుల కోసం 500 మిలియన్ల మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు అమేజాన్ తెలిపింది. ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్లు, డెలివరీ పార్ట్‌నర్స్‌కు ఈ బోనస్ అందజేస్తున్నట్లు అమేజాన్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments