ప్లాస్టిక్‌కు అమేజాన్ గుడ్ బై.. ఉద్యోగులకు బోనస్.. కరోనా వేళ ఎంత కష్టం..

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:29 IST)
కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొన్నిరోజులు లాక్‌డౌన్ విధించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ సదుపాయాలన్నింటినీ రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్ సేవలందిస్తున్నారు. అయితే.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఇక వినియోగంచమని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ స్పష్టం చేసింది.

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను తొలగిస్తూ బయోడీగ్రడబుల్ పేపర్‌టేప్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఎటువంటి హాని కలగదని అమేజాన్ స్పష్టం చేసింది. ప్యాకింగ్‌కు వాడేది ఏదైనా వంద శాతం రీసైకిల్ చేయగలిగే మెటీరియల్‌నే వాడుతామని అమేజాన్ స్పష్టం చేసింది. 
 
మరోవైపు అమేజాన్ సంస్థ ఉద్యోగులకు ప్రోత్సాహాకాన్నిచ్చేలా బోనస్ ప్రకటించింది. కరోనా వేళ వినియోగదారులకు కావలసిన వస్తువులను చేరవేసిన ఉద్యోగుల కోసం 500 మిలియన్ల మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు అమేజాన్ తెలిపింది. ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్లు, డెలివరీ పార్ట్‌నర్స్‌కు ఈ బోనస్ అందజేస్తున్నట్లు అమేజాన్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments