Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరం వేళ చౌక ధరలకే ఆకాశయానం

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (10:28 IST)
దేశంలోని ప్రైవేటు విమానయాన సంస్థలు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ముఖ్యంగా, చౌక ధరకే విమాన ప్రయాణ అవకాశాన్ని కల్పించాయి. దేశీయ సర్వీసుల్లో ఈ చౌక ధర టిక్కెట్ రూ.2023గా ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ నిర్ణయించింది. అలాగే, అంతర్జాతీయ సర్వీసుల్లో రూ.4999గా ఖరారు చేసింది. అయితే, ఎయిర్ ఏషియా మాత్రం రూ.1479కే ఈ టిక్కెట్‌ను ఆఫర్ చేస్తుంది. 
 
ఎయిర్ ఏషియా సంస్థ బెంగుళూరు కోచ్చి తదితర మార్గాల్లో 1497కే టిక్కెట్లను విక్రయించింది. డిసెంబరు 25వ తేదీ లోపు టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14వ తేదీ మధ్య ప్రయాణ టిక్కెట్లపై ఈ ఆఫర్లను ప్రటించింది. ఎయిర్ ఏషియా పోర్టల్, మొబైల్ యాప్, ఇతర బుకింగ్ సైట్లలో ఈ ప్రయాణ ఆఫర్‌‍ను పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments