Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 సంవత్సరాల తర్వాతో గోధుమల దిగుమతి

Webdunia
శనివారం, 14 నవంబరు 2009 (13:50 IST)
భారతదేశం 2007 తర్వాత తొలిసారిగా గోధుమలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆస్ట్రేలియా నుంచి పది వేల టన్నుల గోధుమలను దిగమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతి టన్ను గోధుమలు 270-300 డాలర్లకు గాను దాదాపు పది వేల టన్నుల గోధుమలు భారతదేశానికి దిగుమతి చేయనున్నట్లు సింగపూర్ వ్యాపారస్తులు తెలిపారు. దీనిని భారతదేశంలోని వ్యాపారస్తులు నిర్ధారించారు.

ఇదిలావుండగా భారతదేశంలోని ప్రభుత్వ గోడౌన్‌లో సెప్టెంబర్ 30 నాటికి 2.82 కోట్ల టన్నుల గోధమలున్నాయి. కాని ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో గోధుమల ఉత్పత్తుల్లో తగ్గుదల కనపడే సూచనలున్నాయని, దీంతో గోధుమలను దిగుమతి చేసుకుంటున్నామని ప్రభుత్వాధికారులు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments