Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి నోటును విడుదల చేయనున్న ఆర్‌బీఐ

Webdunia
వెయ్యి రూపాయల డినామినేషన్ కలిగిన కొత్త నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) విడుదల చేయనుంది. ఈ కొత్త నోటులో మహాత్మాగాంధీ ఛాయాచిత్రం ఉంటుంది.

ఆర్‌బీఐ గవర్నర్ డీ. సుబ్బారావు హస్తాక్షరాలతోకూడిన మహాత్మాగాంధీ బొమ్మకల వెయ్యి రూపాయల నోటులో ఎల్ ఇన్‌సెట్ అక్షరం ఉంటుందని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి.

కొత్తగా విడుదల చేసే వెయ్యి రూపాయల నోటులో ఇన్‌సెట్ అక్షరం తప్ప మిగతా అంతా మామూలుగానే ఉంటుందని అధికారు పేర్కొన్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వెయ్యి రూపాయల నోట్లు అన్నీకూడా వాడుకలో ఉంటాయని అధికారులు తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments