వలసలు తగ్గిన గల్ఫ్ ఉద్యోగార్థుల సంఖ్య...!

Webdunia
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారి సంఖ్య దాదాపు 30 శాతం మేరకు తగ్గిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మాంద్యం కారణంగా అమెరికా, బ్రిటన్ దేశాలతోపాటు గల్ఫ్ దేశాలలో కూడా ఉద్యాగాల సంఖ్య బాగా పడిపోయింది. దీంతో పశ్చిమాసియా దేశాలకు వెళ్ళేవారి సంఖ్య దాదాపు 30 శాతం పడిపోయిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది.

వర్కింగ్ వీసాలపై విదేశాలకు వెళ్ళే భారతీయ నిరుద్యోగులు ఇతర దేశాలకు వెళ్ళేందుకు ఆసక్తి కనబరచడం లేదని అధికారులు తెలిపారు.

గత ఏడు సంవత్సరాలలో పలు రంగాలలో పనిచేసేందుకు దాదాపు 3.80 లక్షల మంది కార్మికులు ఇతర దేశాలకు వెళ్ళారని, నిరుడు ఇదే కాలానికి ఈ సంఖ్య 8.40 లక్షలకు చేరుకుందని వారు పేర్కొన్నారు.

ఇదిలావుండగా మాంద్యం కారణంగా పశ్చిమాసియా దేశాలకు వెళ్ళేవారి సంఖ్య దాదాపు 30 శాతం మేరకు పడిపోయినట్లు మంత్రిత్వశాఖ కార్యాలయం తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

Show comments