Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డీ రేట్లలో మార్పులుండవు: బ్యాంక్ ఆఫ్ ఇండియా

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2009 (11:55 IST)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం వరకు వడ్డీ రేట్లలో మార్పులుండవని, రుణాలు 18 శాతం వరకు పెరగవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

2009-10 వ ఆర్థిక సంవత్సరంలో రుణాలు 18 శాతం పెరగవచ్చని, అదే విధంగా వడ్డీ రేట్లలో ఏ మాత్రం మార్పులుండవని బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్‌వి. నాయర్ అన్నారు.

సీఐఐ నిర్వహించిన ఓ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం వరకు వడ్డీ రేట్లలో ఏ మాత్రం మార్పులుండవని ఆయన తెలిపారు.

బ్యాంక్ మార్జిన్‌పై ఆయన మాట్లాడుతూ... ఆర్థిక సంవత్సరంలో రెండున్నర శాతం వరకుండవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి తమ బ్యాంక్ మార్జిన్ 2.28 శాతంగా ఉండింది. అదే వచ్చే త్రైమాసికంలో కాస్త మెరుగైన ఫలితాలుండగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంక్ సొమ్ము రుణాల రూపంలో 1.93 శాతం బయట ఉండిపోయిందని ఆయన తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments