Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బ్రిటన్ పెట్టుబడులు పెట్టాలని కోరిన ఆనంద్ శర్మ

Webdunia
FILE
మౌళిక సదుపాయాల రూపకల్పన వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని బ్రిటన్‌ను భారత్ కోరుతుంది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మొరుగు పరిచేందుకు ఇటువంటి పెట్టుబడులు దోహదం చేస్తాయని వాణిజ్య పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు.

ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టెబుల్ సమావేశంలో పాలు పంచుకోవడానికి ఆయన లండన్‌కు వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్ పెడుతున్న పెట్టుబడుల్లో భారత్‌కు వస్తున్నది ఒక శాతం మాత్రమే అన్నారు. ఈ సమావేశానికి పలు అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇటీవలి సంస్కరణలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో భారత్‌ మరింత ముందుకు దూసుకుపోతుందని వివరిస్తూ భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా బ్రిటన్ పారిశ్రామికవేత్తలను శర్మ కోరారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments