Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్న జీసీసీ ఛాంబర్స్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2010 (14:36 IST)
గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్‌లో భారతదేశాన్ని కూడా భాగస్వామిని చేసేందుకుగాను భారతదేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కతర్ సిద్ధంగా ఉంది.

సంపన్న దేశాల స్థానంలోనున్న భారతదేశంలోను తమ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని జీసీసీ ఛాంబర్స్ ప్రధాన కార్యదర్శి అబ్దుర్రహీమ్ నాకీ సోమవారం మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా తమ సంస్థ భారతదేశంలో రెండు వందల కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టేందుకు నిర్ణయించిందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అరబ్ ప్రాంతంలోని ప్రతి వ్యక్తి ఆదాయపరంగా తీసుకుంటే ఉన్నత స్థానంలోనే ఉంటారని, దీంతో కతర్ ప్రణాళికలననుసరించి భారతదేశంలోని వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్‌లో భారతదేశాన్ని భాగస్వామిగా చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments