Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటి: ముకేశ్ అంబానీ

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2010 (13:29 IST)
FILE
వచ్చే ఐదు దశాబ్దాల కాలంలో ప్రపంచంలోని ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలుస్తుందని రిల్ అధినేత ముకేశ్ అభిప్రాయపడ్డారు.

రానున్న ఐదు దశాబ్దాలలో ప్రపంచంలోని ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలుస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముంబైలో సోమవారం మీడియాకు తెలిపారు. తమ సంస్థను ప్రపంచ మార్కెట్లోకి విస్తరింపజేసేందుకు ముందుగా దేశీయ మార్కట్లో మరింతగా పటిష్టపరిచేందుకు తాము ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు.

ముంబైలో సోమవారం భారతీయ స్టేట్ బ్యాంక్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముకేశ్ మాట్లాడుతూ మన దేశం ప్రపంచంలోని ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశీయ కంపెనీలు తమ వ్యాపారాలను ప్రపంచ మార్కెట్లోకి విస్తరింపజేసుకునే ముందు దేశీయ మార్కెట్లో స్థిరంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments