Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న... బిల్ గేట్స్.. వారెన్ బఫెట్.. అజీమ్ ప్రేమ్‌జీ... నేడు మీనన్

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2013 (14:14 IST)
File
FILE
ప్రపంచంలో అనేక మంది అపర కుబేరులు ఉన్నారు. వీరిలో అతికొద్ది మంది మాత్రమే తమ సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. అలాంటి వారిలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్‌జీలు ముందు వరుసలో ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో పి.ఎన్.సి.మీనన్ కూడా చేశారు.

శోభా గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడైన మీనన్ భారతీయుడే అయినప్పటికీ.. దుబాయ్ కేంద్రంగా తన వ్యాపారసామ్రాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించారు. అయితే, దాతృత్వ కార్యక్రమాల విషయంలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్‌జీ, మీనన్‌లను మార్గదర్శకంగా తీసుకున్న మీనన్.. తన సంపదలో సగభాగం దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించనున్నట్టు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం ఈయన సంపద విలువ సుమారు రూ.3500 కోట్లుగా ఉంటుందని అంచనా.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments