Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న... బిల్ గేట్స్.. వారెన్ బఫెట్.. అజీమ్ ప్రేమ్‌జీ... నేడు మీనన్

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2013 (14:14 IST)
File
FILE
ప్రపంచంలో అనేక మంది అపర కుబేరులు ఉన్నారు. వీరిలో అతికొద్ది మంది మాత్రమే తమ సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. అలాంటి వారిలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్‌జీలు ముందు వరుసలో ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో పి.ఎన్.సి.మీనన్ కూడా చేశారు.

శోభా గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడైన మీనన్ భారతీయుడే అయినప్పటికీ.. దుబాయ్ కేంద్రంగా తన వ్యాపారసామ్రాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించారు. అయితే, దాతృత్వ కార్యక్రమాల విషయంలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్‌జీ, మీనన్‌లను మార్గదర్శకంగా తీసుకున్న మీనన్.. తన సంపదలో సగభాగం దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించనున్నట్టు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం ఈయన సంపద విలువ సుమారు రూ.3500 కోట్లుగా ఉంటుందని అంచనా.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments