Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ పురోభివృద్ధికి ఆర్థికాభివృద్ది అవసరం: ప్రధాని

Webdunia
దేశం పురోభివృద్ధి చెందాలంటే ఆర్థికాభివృద్ధిలో చురుగ్గా భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులకు ప్రధానమంత్రి మన్మోహన్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాస భారతీయులను దేశ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. 2014 సాధారణ ఎన్నికల నాటికి వారు భారత్‌లో ఓటుహక్కు పొందగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ మాట్లాడుతూ, ఊహించని ఆర్థిక సంక్షోబాలు చుట్టుముట్టినప్పటికీ, ఈ ఏడాది ఆర్థికవృద్ధి రేటు 7 శాతం ఉండగలదన్నారు. రెండేళ్ళలో తిరిగి దేశం 9-10 శాతం వృద్ధి రేటును సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments