Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్కెట్లలో 47శాతం రాయితీ: మలేషియా ఎయిర్‌లైన్స్

Webdunia
FILE
భారతదేశంనుంచి మలేషియా దేశానికి విమానయానం చేసేవారికి ఆ దేశానికి చెందిన మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రయాణీకులకు రాయితీలను ప్రకటించింది.

మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ తమ విమానంలో భారతదేశంనుంచి మలేషియాకు ప్రయాణించే ప్రయాణీకులకు టిక్కెట్టుపై 47 శాతం రాయితీనిచ్చినట్లు ఆ సంస్థ ప్రాంతీయ మేనేజర్ (దక్షిణాసియా) అజహర్ హమీద్ తెలిపారు.

మలేషియా ఎయిర్‌లైన్స్ కంపెనీ ట్రావెల్ ఫెయిర్ కార్యక్రమంలో భాగంగా యాత్రీకులు ఈ నెల 30 ఆగస్టు వరకు తాము అందించే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

మలేషియా ఎయిర్‌లైన్స్ ట్రావెల్ ఫెయిర్ అందించే సేవలు తమ ప్రయాణీకులకు ఎల్లప్పుడూ సౌకర్యవంతంగానే ఉంటుందని ఆయన అన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments