Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులైలో 41 శాతం పెరిగిన కార్ల ఎగుమతులు

Webdunia
యూరపేతర దేశాలలో ఇటీవలి మాసాల్లో డిమాండ్ పెరిగిన కారణంగా జులైలో భారత్ నుంచి ప్యాసెంజర్ కార్ల ఎగుమతులు 40.83 శాతం వృద్ధి చెందినట్లు భారత ఆటోమోబైల్ తయారీదారుల సమాఖ్య (ఎస్ఐఏఎం) బుధవారం పేర్కొన్నారు. ఎస్ఐఏఎం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కార్ల తయారీదారులు గత నెలలో 48,091 యూనిట్లను విదేశాల్లో విక్రయించారు. కాగా గత ఏడాది ఇదే నెలలో జరిగిన విక్రయాలు 34,149 యూనిట్లు.

కార్ల ఎగుమతిదారులు తమ అమ్మకాలను పెంచుకోవడానికి లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి నూతన మార్కెట్లపై దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాల ఎగుమతులు జులైలో 29.42 శాతం పెరిగి 1,75,970 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 1,30,148 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Show comments