జులైలో 41 శాతం పెరిగిన కార్ల ఎగుమతులు

Webdunia
యూరపేతర దేశాలలో ఇటీవలి మాసాల్లో డిమాండ్ పెరిగిన కారణంగా జులైలో భారత్ నుంచి ప్యాసెంజర్ కార్ల ఎగుమతులు 40.83 శాతం వృద్ధి చెందినట్లు భారత ఆటోమోబైల్ తయారీదారుల సమాఖ్య (ఎస్ఐఏఎం) బుధవారం పేర్కొన్నారు. ఎస్ఐఏఎం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కార్ల తయారీదారులు గత నెలలో 48,091 యూనిట్లను విదేశాల్లో విక్రయించారు. కాగా గత ఏడాది ఇదే నెలలో జరిగిన విక్రయాలు 34,149 యూనిట్లు.

కార్ల ఎగుమతిదారులు తమ అమ్మకాలను పెంచుకోవడానికి లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి నూతన మార్కెట్లపై దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాల ఎగుమతులు జులైలో 29.42 శాతం పెరిగి 1,75,970 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 1,30,148 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

Show comments