Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై, కొచ్చిలలో రద్దైన జెట్ విమానాలు

Webdunia
FILE
జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన పైలెట్లు సమ్మె చేయడంతో తమిళనాడులో ఎనిమిది విమానాలను అధికారులు రద్దు చేశారు.

దేశవ్యాప్తంగా జెట్ ఎయిర్‌వేస్ పైలెట్లు చేస్తున్న సమ్మె కారణంగా మూడోరోజుకూడా సంస్థకు చెందిన విమానాలు ప్రయాణానికి నోచుకోలేదు.

కొచ్చినుంచి బయలు దేరాల్సిన రెండు విమానాలలో ఒకటి విదేశానికి ప్రయాణించాల్సి ఉంది. మరోటి దేశీయంగా ప్రయాణించాల్సి ఉంది. దీంతో దాదాపు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమానాశ్రాయాధికారులు తెలిపారు.

ఈ ప్రయాణీకులలో రాహుల్ భద్రత నిమిత్తం వచ్చిన దాదాపు ఇరవై మంది భద్రతాధికారులున్నారని అధికారులు తెలిపారు. వీరు మరో విమానం ద్వారా తమ ప్రాంతాలకు బయలుదేరారని వారు పేర్కొన్నారు.

గత రెండు రోజులుగా జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన పైలెట్లు సామూహిక సెలవులపై తమ నిరసనను తెలుపుతు సమ్మె చేస్తున్న విషయం విదితమే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments