Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో భాగస్వామ్యం కానందుకు సంతోషంగా ఉందిః మిట్టల్

Webdunia
సోమవారం, 10 మే 2010 (17:08 IST)
తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ఆటలో భాగస్వామిని కానందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆసియాలో అత్యంత ధనికుడు, ఉక్కు దిగ్గజం, ఆర్సెలార్ మిట్టల్ సీఈఓ లక్ష్మీ నివాస్ మిట్టల్ న్యూ ఢిల్లీలో తెలిపారు.

ఐపీఎల్ టి20 ఆటపై ఇటీవల తలెత్తిన వివాదం గురించి ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అత్యంత విలువైన నాలుగు బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 18,000 కోట్ల)విలువ కలిగిన ఐపీఎల్ ఆటలో తాను భాగస్వామిని కానందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను ఐపీఎల్ ఆటకు సంబంధించిన ఓ క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేస్తానన్ని వార్తలు రావడం అంతా అభూత కల్పనలేనని ఆయన స్పష్టం చేశారు.

ఐపీఎల్‌లో భాగస్వామ్యం కావాలనుకుంటే దానికి చాలా సమయం వెచ్చించాలి, ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆయన అన్నారు. అయినప్పటికీ తనకు అంతటి సమయం, క్రికెట్‌పై అంతటి ఆసక్తి లేదని ఆయన అన్నారు. తనకు ఎలాంటి ఐపీఎల్ ఆటల్లోను పాల్గొనాలనే కోరిక ఏ మాత్రం లేదని లక్ష్మీ మిట్టల్ తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments