Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్పత్తులు తగ్గడంతోనే ధరల పెరిగాయి: ప్రణబ్

Webdunia
FILE
దేశంలో ఆర్థిక మాంద్య కారణంగా నిత్యావసర వస్తువుల ఉత్పత్తులు గణనీయంగా పడిపోవడంతో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు.

పప్పులు, బియ్యం, తేయాకు, చక్కెరలాంటి నిత్యావసరాల సరుకుల డిమాండ్‌ బాగా పెరిగిపోయిందని దానికి తగ్గట్టు కంపెనీల్లో ఉత్పత్తులు లేకపోవడంతో వాటి కనీస మద్దతు ధర కూడా పెరిగిందని మంత్రి వివరిం చారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధరలు పెరిగినా ద్రవ్యోల్బణం మాత్రం మైనస్‌ విలువలను చూపించడం ఆశ్చర్యంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments