Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న... బిల్ గేట్స్.. వారెన్ బఫెట్.. అజీమ్ ప్రేమ్‌జీ... నేడు మీనన్

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2013 (14:14 IST)
File
FILE
ప్రపంచంలో అనేక మంది అపర కుబేరులు ఉన్నారు. వీరిలో అతికొద్ది మంది మాత్రమే తమ సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. అలాంటి వారిలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్‌జీలు ముందు వరుసలో ఉన్నారు. తాజాగా వీరి జాబితాలో పి.ఎన్.సి.మీనన్ కూడా చేశారు.

శోభా గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడైన మీనన్ భారతీయుడే అయినప్పటికీ.. దుబాయ్ కేంద్రంగా తన వ్యాపారసామ్రాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించారు. అయితే, దాతృత్వ కార్యక్రమాల విషయంలో బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అజీమ్ ప్రేమ్‌జీ, మీనన్‌లను మార్గదర్శకంగా తీసుకున్న మీనన్.. తన సంపదలో సగభాగం దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించనున్నట్టు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం ఈయన సంపద విలువ సుమారు రూ.3500 కోట్లుగా ఉంటుందని అంచనా.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments