Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్టుతో మార్కులు కొట్టేసి యూపీని పట్టేస్తారేమో... మోదీజీ ఇప్పుడే వద్దు... అఖిలేష్

వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (21:11 IST)
వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు ముగిసిన తర్వాత బడ్జెట్టును ప్రవేశపెట్టాలంటూ ఆయన ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసారు. 
 
కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్టును ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరి 4న పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 11న మొదలవుతాయి. ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ అదే తేదీలో జరుగుతాయి. మార్చి 11న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపధ్యంలో బడ్జెట్టు ద్వారా ఓటర్లను ప్రలోభపెడతారనే అనుమానాలను అఖిలేష్ వ్యక్తం చేసారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా, ఇందులో తను జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చి చెప్పింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments