Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్టుతో మార్కులు కొట్టేసి యూపీని పట్టేస్తారేమో... మోదీజీ ఇప్పుడే వద్దు... అఖిలేష్

వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (21:11 IST)
వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు ముగిసిన తర్వాత బడ్జెట్టును ప్రవేశపెట్టాలంటూ ఆయన ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసారు. 
 
కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్టును ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరి 4న పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 11న మొదలవుతాయి. ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ అదే తేదీలో జరుగుతాయి. మార్చి 11న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపధ్యంలో బడ్జెట్టు ద్వారా ఓటర్లను ప్రలోభపెడతారనే అనుమానాలను అఖిలేష్ వ్యక్తం చేసారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా, ఇందులో తను జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చి చెప్పింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments