Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్టుతో మార్కులు కొట్టేసి యూపీని పట్టేస్తారేమో... మోదీజీ ఇప్పుడే వద్దు... అఖిలేష్

వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (21:11 IST)
వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు ముగిసిన తర్వాత బడ్జెట్టును ప్రవేశపెట్టాలంటూ ఆయన ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసారు. 
 
కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్టును ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరి 4న పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 11న మొదలవుతాయి. ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ అదే తేదీలో జరుగుతాయి. మార్చి 11న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపధ్యంలో బడ్జెట్టు ద్వారా ఓటర్లను ప్రలోభపెడతారనే అనుమానాలను అఖిలేష్ వ్యక్తం చేసారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా, ఇందులో తను జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చి చెప్పింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments