Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర భారతావనిలో ఇదో చారిత్రాత్మక ఘట్టం : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తూ... స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా సాధారణ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (11:28 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తూ... స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా సాధారణ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని మారుతున్న చరిత్ర, అభివృద్ధికి సూచికగా అభివర్ణించారు. 
 
దేశ చరిత్రలో ఈ బడ్జెట్ సమావేశాలు ఓ కొత్త చరిత్రను లిఖించనున్నాయని ఆయన అన్నారు. 'సబ్ కే సాథ్... సబ్ కా వికాస్' నినాదంతో దేశం ముందడుగు వేస్తోందని కొనియాడారు. "సహనా వవతు సహనౌ భునక్తు..." సూక్తాన్ని తన ప్రారంభ ప్రసంగంలో చదివి వినిపించారు. 
 
బ్లాక్ మనీ అవినీతిపై పోరాటంలో పేదలు చూపిన స్ఫూర్తి ప్రశంసనీయమని కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 1.20 కోట్ల మంది గ్యాస్ సబ్సీడీని వదులుకోవడం హర్షణీయమన్నారు. స్వచ్ఛ భారత్ కింద దేశ వ్యాప్తంగా 3 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్టు రాష్ట్రపతి తన ప్రసంగంలో గుర్తు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments