Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు కోటి ఇళ్ళు నిర్మాణం... గృహ నిర్మాణానికి పరిశ్రమ హోదా : విత్తమంత్రి

దేశంలో పేదల కోసం కోటి ఇళ్లను నిర్మించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అలాగే, గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. 2017-18 సంవత్సరానికి గాను ఆయన బుధవ

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (12:00 IST)
దేశంలో పేదల కోసం కోటి ఇళ్లను నిర్మించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అలాగే, గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. 2017-18 సంవత్సరానికి గాను ఆయన బుధవారం వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. 
 
రూ.8 వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మైక్రో ఇరిగేషన్‌ కోసం రూ.5 వేల కోట్లు కేటాయింపు. పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన, ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్‌ వ్యవస్థ, భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్‌లు, 63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తామన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments