Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి పౌరునిపై రూ. 29800ల అప్పు...!

Webdunia
దేశంలోని ప్రతి పౌరునిపై రూ. 29800ల అప్పు ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ననుసరించి దేశంలోని ప్రతి పౌరునిపై దాదాపు రూ. 1177ల విదేశీ అప్పు ఉంది. అది చిన్న పిల్లవాడైనాసరే అతనిపైకూడా ఈ అప్పు ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు గృహావసరాల నిమిత్తం వాడేటటువంటి సబ్సిడీలను కూడా కలిపితే అప్పు ప్రతి భారతీయునిపై దాదాపు రూ. 29800లుగా ఉందని అంచనా.

మంత్రి ప్రణబ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా రూ. 2356939.58కోట్లుగా ఉంది. ఇందులో రూ. 137680.69కోట్లు విదేశీ అప్పుగా ఉందని మంత్రి ప్రకటించారు.

ఇదిలావుండగా బడ్జెట్‌ననుసరించి రానున్న ఆర్థిక సంవత్సరంలో మొత్తం అప్పు రూ. 3495152కోట్లుగా ఉంటుంది. ఇది నిరుడు ఆర్థిక సంవత్సరంలో రూ. 3135775.42కోట్లుగా ఉండిందని మంత్రి తెలిపారు.

కాగా నిరుడు ఆర్థిక సంవత్సరంలో రూ. 1216334 .12కోట్ల విదేశీ రుణం ఉండిందని ఆర్థిక మంత్రి సభలో ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

Show comments