Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగువ ముఖం మృదువుగా ఉండాలంటే... చిట్కాలు

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:19 IST)
మగువ అందాన్ని మొదట ప్రదర్శించేది ముఖమే. ముఖం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే నాలుగు టీ స్పూన్ల తేనెలో రెండు టీ స్పూన్ల పచ్చి పాలు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, చేతి వేళ్లతో నెమ్మదిగా మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

ఆ తర్వాత పది నిమిషాల పాటు ఈ మాస్క్‌ని ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా రెండు సార్లు చేస్తే ముఖం పొడిబారకుండా, మృదువుగా మిళ మిళ మెరిసిపోతుంటుంది.
 
ఒక పాత్రలో టీ స్పూన్ పాలపొడి, టీస్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, అరటి స్పూన్ బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, చర్మానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖాన్ని, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments