Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలంలో పాదాలు జాగ్రత్త సుమా!

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (19:10 IST)
చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వింటర్లో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవాలంటే.. 
 
పాదాలను శుభ్రం ఉంచుకోవాలి. పాదాలు, వేళ్ల మధ్య ఎప్పుడు పొడిగా ఉంచుకునేలా చూసుకోవాలి. పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజూ పాదాలకు వింటర్ క్రీమ్ వాడాలి. నెయిల్స్‌ను కట్ చేసుకోవాలి. సరైన స్లిప్పర్స్ వాడాలి. పాదాలపై వేడి నీటిని కుమ్మరించుకోకుండా.. ఉతికిన సాక్స్ వాడాలని బ్యూటీ నిపుణులు అంటున్నారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments