Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాల పగుళ్లు పోవాలంటే.. బరువు తగ్గాలట..

Webdunia
బుధవారం, 5 జులై 2023 (11:13 IST)
పొడి చర్మం- అధిక శరీర బరువు పాదాల పగుళ్లకు ముఖ్యమైన కారకాలు. మన శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు చర్మం పొడిబారడంతోపాటు పాదాలు పగుళ్లు ఏర్పడతాయి. చలికాలంలో, వర్షాకాలంలో చర్మం సహజంగా పొడిబారినట్లు అనిపిస్తుంది. దీని వల్ల పాదాలపై పొక్కులు వచ్చే అవకాశం ఉంది. 
 
పాదాల చర్మం సాధారణంగా మందంగా ఉంటుంది. దాని లోపల కొవ్వు పొర ఉంటుంది. శరీరం అధిక బరువుతో ఉంటే, పొర మారడం, చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి. అందుచేత రోజూ పాదాలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల పగుళ్లను దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే ఉదయం, రాత్రి వేళల్లో నీళ్లతో పాదాలను శుభ్రంగా కడుక్కుంటే పగుళ్లతో ఇబ్బంది వుండదు. కలబంద, కొబ్బరి నూనెను పాదాళ్ల పగుళ్లపై అప్లై చేయవచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఇన్‌ఫెక్షన్‌ విషయంలో జాగ్రత్తగా వుండాలి.
 
పాదాల పగుళ్లు దూరమవ్వాలంటే.. షూస్ వాడాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే స్థూలకాయం ఉన్నవారు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేయాలని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

మణిరత్నం సోదరుడు చనిపోయిన 22 యేళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు

ట్రంప్ ఫోన్ కాల్‌ని లిఫ్ట్ చేయని ప్రధాని మోడి?, ట్రంప్ నెత్తిపైన టారిఫ్‌ల తాటికాయ

Army Choppers: రాత్రంతా పోరాడి వరదల్లో చిక్కుకున్న ఏడుగురు రైతులను కాపాడిన ఆర్మీ హెలికాప్టర్లు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments