Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాల పగుళ్లు పోవాలంటే.. బరువు తగ్గాలట..

Webdunia
బుధవారం, 5 జులై 2023 (11:13 IST)
పొడి చర్మం- అధిక శరీర బరువు పాదాల పగుళ్లకు ముఖ్యమైన కారకాలు. మన శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు చర్మం పొడిబారడంతోపాటు పాదాలు పగుళ్లు ఏర్పడతాయి. చలికాలంలో, వర్షాకాలంలో చర్మం సహజంగా పొడిబారినట్లు అనిపిస్తుంది. దీని వల్ల పాదాలపై పొక్కులు వచ్చే అవకాశం ఉంది. 
 
పాదాల చర్మం సాధారణంగా మందంగా ఉంటుంది. దాని లోపల కొవ్వు పొర ఉంటుంది. శరీరం అధిక బరువుతో ఉంటే, పొర మారడం, చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి. అందుచేత రోజూ పాదాలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల పగుళ్లను దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే ఉదయం, రాత్రి వేళల్లో నీళ్లతో పాదాలను శుభ్రంగా కడుక్కుంటే పగుళ్లతో ఇబ్బంది వుండదు. కలబంద, కొబ్బరి నూనెను పాదాళ్ల పగుళ్లపై అప్లై చేయవచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఇన్‌ఫెక్షన్‌ విషయంలో జాగ్రత్తగా వుండాలి.
 
పాదాల పగుళ్లు దూరమవ్వాలంటే.. షూస్ వాడాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే స్థూలకాయం ఉన్నవారు కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేయాలని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments