Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశాలు రాలిపోతున్నాయా? అయితే నీళ్లు తాగండి.. షాంపూ, కండిషనర్ పనిచేయాలంటే?

చర్మంలో తేమ ఉన్నంతవరకే ముఖం మెరుస్తూ ఉంటుంది. తేమ లేకపోతే మాత్రం ముఖంలో తేజస్సు ఏమాత్రం ఉండదు. అలాంటి తేమ శరీరంలో ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అలాగే జుట్టు కూడా పొడిబారకుండా ఉండాలంటే ఒంట్లో

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (10:27 IST)
చర్మంలో తేమ ఉన్నంతవరకే ముఖం మెరుస్తూ ఉంటుంది. తేమ లేకపోతే మాత్రం ముఖంలో తేజస్సు ఏమాత్రం ఉండదు. అలాంటి తేమ శరీరంలో ఉండాలంటే.. తగినన్ని నీళ్లు తాగాల్సిందే. అలాగే జుట్టు కూడా పొడిబారకుండా ఉండాలంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవాలి. నీళ్లు తగిన మోతాదులో తీసుకునే వారికి జుట్టు రాలిపోయే సమస్య ఉండదు.
 
ఏదైనా షాంపూ, లేదా కండిషనర్ జుట్టుపై సరిగ్గా పనిచేయాలంటే జుట్టులో తేమ శాతం సరిగ్గా ఉండాలి. శరీరంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు చర్మం ద్వారా బయటికి పంపించే పని కూడా నీరు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మొటిమలు, మచ్చలు రావు. అలసట వల్ల కళ్ళ చుట్టూ వచ్చే నలుపూ, మచ్చల వంటివి కూడా చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం వల్ల చాలావరకు మొటిమలు తగ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments