వాల్‌నట్స్ పొడి, నిమ్మరసంతో.. ముఖం మృదువుగా..?

పాల పొడిలో కొద్దిగా బాదం నూనె, నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. పాలలో నిమ్మరసం,

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (15:46 IST)
పాల పొడిలో కొద్దిగా బాదం నూనె, నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. పాలలో నిమ్మరసం, పసుపు కలుపుకుని పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
వాల్‌నట్స్ పొడిలో పాల పొడి, తేనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. బంగాళాదుంప మిశ్రమంలో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత దూదితో మర్దన చేసుకుని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
టమోటా మిశ్రమంలో తేనె, నిమ్మరసం కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. పాల పొడిలో కుంకుమ పువ్వు, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని గంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖచర్మం తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నూతన సంవత్సర వేడుకలకు సినీ నటి మాధవీలతను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆస్ట్రేలియా తరహాలో 16 యేళ్ళలోపు చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్...

పిజ్జా, బర్గర్ తిని ఇంటర్ విద్యార్థిని మృతి, ప్రేవుల్లో ఇరుక్కుపోయి...

బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు - హిందువులను చంపేస్తున్నారు...

15 ఏళ్ల క్రిందటి పవన్ సార్ బైక్, ఎలా వుందో చూడండి: వ్లాగర్ స్వాతి రోజా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆన్సర్ చెప్పలేకపోతే మీరేమనుకుంటారోనని భయం... అమితాబ్ బచ్చన్

మహిళకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంది.. : హెబ్బా పటేల్

4 చోట్ల బిర్యానీలు తింటే ఏది రుచైనదో తెలిసినట్లే నలుగురితో డేట్ చేస్తేనే ఎవరు మంచో తెలుస్తుంది: మంచు లక్ష్మి

దండోరాను ఆదరించండి.. లేదంటే నింద మోయాల్సి వస్తుంది? హీరో శివాజీ

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

తర్వాతి కథనం
Show comments