ముఖం పాలిపోయిందా..? టమోటా జ్యూస్ ప్యాక్ వేసుకోండి

ముఖం పాలిపోయిందా? నిర్జీవంగా మారిందా.. అయితే ఇలా చేయండి.. రెండు చెంచాల పెరుగులో టమోటా రసం కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. పెరుగులోని పోషకాలు చ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (11:47 IST)
ముఖం పాలిపోయిందా? నిర్జీవంగా మారిందా.. అయితే ఇలా చేయండి.. రెండు చెంచాల పెరుగులో టమోటా రసం కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. పెరుగులోని పోషకాలు చర్మాన్ని బిగుతుగా మార్చి, మెరిసేలా చేస్తే, టొమాటో ఉపశమనం అందించి, తాజాగా మారుస్తుంది. 
 
చర్మం నిగారింపును సంతరించుకోవాలా.. రెండు మూడు చెంచాల టొమాటో గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి, మర్దన చేయండి. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తే చాలు. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
 
ఓ టమోటాను తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని.. దీన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరవాత కడిగేసి వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. టొమాటోలో ఉండే కూలింగ్‌, యాస్ట్రింజెంట్‌ గుణాలు చర్మానికి సాంత్వన అందించి, అధిక జిడ్డును పీల్చుకుంటాయి. అలా మొటిమలు తగ్గుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయిన తల్లీకొడుకులు

పెళ్లి మండపంలో వరుడికి దండ వేయకుండా ప్రియుడికి వేసి హత్తుకుంది, రచ్చరచ్చ వీడియో

కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాకిస్తాన్ భూభాగంలో చూపిన నేపాల్ ఎయిర్‌లైన్స్, క్షమాపణ

చిన్నపాటి గొడవ- భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. ఎక్కడ?

కోతితో బామ్మ ఫైట్, ఏం జరిగిందో చూడండి, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాస్తవ ఘటన ఆధారంగా అభినయ కృష్ణ కామాఖ్య చిత్రం

కొడుకు వల్ల బిక్షాటన చేస్తున్న పెద్దాయన కథ ఆదారంగా దూరదర్శిని చిత్రం

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం ఆలస్యానికి కారణం అదే అన్న నిర్మాత

Bhavana: రేప్ మర్డర్ నేపద్యం గా భావన నటించిన డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ తెలుగులో సిద్ధం

Manjula: అగధ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

తర్వాతి కథనం
Show comments