Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం పాలిపోయిందా..? టమోటా జ్యూస్ ప్యాక్ వేసుకోండి

ముఖం పాలిపోయిందా? నిర్జీవంగా మారిందా.. అయితే ఇలా చేయండి.. రెండు చెంచాల పెరుగులో టమోటా రసం కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. పెరుగులోని పోషకాలు చ

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (11:47 IST)
ముఖం పాలిపోయిందా? నిర్జీవంగా మారిందా.. అయితే ఇలా చేయండి.. రెండు చెంచాల పెరుగులో టమోటా రసం కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. పెరుగులోని పోషకాలు చర్మాన్ని బిగుతుగా మార్చి, మెరిసేలా చేస్తే, టొమాటో ఉపశమనం అందించి, తాజాగా మారుస్తుంది. 
 
చర్మం నిగారింపును సంతరించుకోవాలా.. రెండు మూడు చెంచాల టొమాటో గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి, మర్దన చేయండి. పదిహేను నిమిషాల తరవాత కడిగేస్తే చాలు. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
 
ఓ టమోటాను తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని.. దీన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరవాత కడిగేసి వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. టొమాటోలో ఉండే కూలింగ్‌, యాస్ట్రింజెంట్‌ గుణాలు చర్మానికి సాంత్వన అందించి, అధిక జిడ్డును పీల్చుకుంటాయి. అలా మొటిమలు తగ్గుతాయి.

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments