ముఖం మృదువుగా అందంగా వుండాలంటే ఇలా చేయాలి

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (23:05 IST)
ముఖం మృదువుగా అందంగా వుండాలంటే ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది. మెంతులు బాగా నూరి ముఖానికి మర్దన చేసుకుని, గంట తర్వాత స్నానం చేస్తే ముఖం చాలా మృదువుగా, అందంగా ఉంటుంది. పాదాలకు నిమ్మరసాన్ని రాసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే పాదాలకు అంటుకున్న మురికిపోయి శుభ్రంగా ఉంటాయి. 

 
రాత్రి నిద్రపోయేముందు నెయ్యిని ముఖానికి బాగా మర్దనం చేసి ఉదయం కడుక్కోండి. ఇలా చేస్తే మీ ముఖానికి మంచి రంగు రావడంతో పాటు నునుపుదనంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

 
మీ శరీర కాంతి పెరగాలంటే రోజూ రెండు ముల్లంగి దుంపలు తినండి. రోజుకు రెండు దుంపలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి పచ్చివి తింటూవుంటే మీ శరీర కాంతి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ టెన్ మినిట్స్ టైమ్ ఇవ్వండి సర్.. సుప్రీంకోర్టులో వాదించి విజయం సాదించిన 19 యేళ్ళ కుర్రోడు...

భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి.. అంత్యక్రియలు ముగించి ఇంటికి రాగానే?

కేరళ ద్విచక్రవాహనదారుడిని క్రమశిక్షణలో పెట్టిన ప్రభావతి అమ్మకు పోలీసులు సత్కారం

క్లాస్‌మేట్ చేతిలో దారుణ హత్యకు గురైన ఎంబీఏ పట్టభద్రురాలు

ప్రియురాలిని హత్య చేసి... మృతదేహాన్ని ఇనుప పెట్టెలో కుక్కి సెప్టిక్ ట్యాంకులో పడేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతికను పెళ్లాడలేకపోతే జీవితాంతం ఒంటరిగా వుంటానన్నాడు: సూర్య తండ్రి

శతక్ చిత్రానికి వ్యాఖ్యాతగా అజయ్ దేవగణ్, ట్రైలర్ విడుదల

సింగిల్ మింగిల్ అవ్వాలనుకునే పాయింట్ తో ఏమో ఏమో ఇది చిత్ర గ్లింప్స్

Couple Friendly Review: సంతోష్ శోభన్, మానస వారణాసి ల కపుల్ ఫ్రెండ్లీ రివ్యూ

Chiranjeevi: దైవ కృప ఎల్లప్పుడూ వుంటుంది : మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

తర్వాతి కథనం
Show comments