Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకుంటే... ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 27 మే 2019 (14:49 IST)
వేసవి ఎండలలో తిరగడం వలన సున్నితమైన చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని చిట్కలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం. 
 
1. పావుకప్పు ఓట్స్‌ని తీసుకొని కప్పు తాజా పాలలో ఉడకబెట్టుకోవాలి. దానిలో ఒక టీస్పూన్ తేనే కలుపుకోవాలి. తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకొని తయారుచేసిన మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. రాసుకున్న 15 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ మిశ్రమంలో పసుపు లేదా గంధం కూడా కలుపుకోవచ్చు.
 
2. ఈ మిశ్రామాన్ని మెడకి, చేతులకు కూడా రాసుకుంటే మృదుత్వంగా మరియు కాంతివంతంగా ఉంటాయి. ఇది వారానికి ఒక్కసారి చేయడం వలన చర్మం మృదువుగా ఉంటుంది.
 
3. చర్మానికి కావలసిన పోషకాలు బొప్పాయిలో వుంటాయి. బొప్పాయి పండును మెత్తగా పేస్టులా రుబ్బుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే.. చర్మం కోమలంగా తయారవుతుంది.
 
4. బొప్పాయి గుజ్జు ముఖానికి రాసుకుంటే మంచి రంగు వస్తుంది. చర్మానికి కావలసిన నీరు బొప్పాయిలో పుష్కలంగా వుంటుంది. ఈ నీరు చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
 
5. బొప్పాయి పండును తరచూ తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్-ఎ పుష్కలంగా వుంటుంది. చర్మంపై ఉన్న మృతకణాలను బొప్పాయి పోగొడుతుంది. పగిలిన పాదాలకు బొప్పాయి గుజ్జు రాస్తే పగుళ్లు మాయమవుతాయి. పాదాలు మృదువుగా తయారవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments