Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేత కొబ్బరి పిందెలు నీటిలో అరగదీసి ఆ గంధాన్ని మొటిమలపై మర్దన చేస్తే?

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (16:17 IST)
చర్మ సమస్యలకు, మొటిమలు, మచ్చలు తగ్గేందుకు చాలామంది ఏవేవో క్రీములు వాడుతుంటారు. ఐతే, మన పెరట్లో వున్న వాటితోనే చాలావరకు అనారోగ్య సమస్యలను నిరోధించవచ్చు. అలాంటి వాటిలో కొన్నింటిని చూద్దాం. తమలపాకు రసంలో సున్నం కలిపి పులిపిర్లు పైన పట్టిస్తే అవి క్రమేణా ఊడిపోతాయి.
 
రక్తచందనం, పసుపు సమానంగా కలిపి పాలలో కలిపి మొటిమలు పైన రాస్తే తగ్గిపోతాయి.
తులసి ఆకుల రసంలో కొద్దిగా బోరాక్స్ కలిపి ముఖంపైన మచ్చలు, మంగు పైన లేపనం చేస్తే అవి తగ్గిపోతాయి. పారిజాతం గింజలు, మెంతులు సమంగా కలిపి నూరి పెరుగుతో కలిపి పైన పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
 
లేత కొబ్బరి పిందెలు నీటిలో అరగదీసి ఆ గంధాన్ని మొటిమలపై రాస్తే అవి తగ్గుతాయి.
తల వెంట్రుకలు రాలిపోతుంటే ఆలివ్ ఆయిల్- మందార నూనెను సమంగా కలిపి తలకు రాస్తుంటే కేశాలు రాలడం తగ్గుతుంది. బెల్లం, సున్నం, కోడిగుడ్డు సొన సమానంగా కలిపి వాపులకు రాస్తుంటే అవి తగ్గిపోతాయి.
 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments