Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మంపై ఉన్న దుమ్ము తొలగిపోవాలంటే.. పంచదారతో?

చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగిపోవాలంటే.. చక్కెరను తీసుకుని ముఖంపై మెల్లగా మర్దన చేయాలి. మునివేళ్లతో నెమ్మదిగా రుద్దుకుని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. గోరు వెచ్చని నీటిలో రెండు చ

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (11:00 IST)
చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగిపోవాలంటే.. చక్కెరను తీసుకుని ముఖంపై మెల్లగా మర్దన చేయాలి. మునివేళ్లతో నెమ్మదిగా రుద్దుకుని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల చక్కెరను కలుపుకోవాలి. ముఖానికి.. మెడకు పెట్టుకుని 20 నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది.
 
అలాగే ఒక చెంచా పంచదారలో ఒక చెంచా బెల్లం కలిపి.. పేస్టులా చేసుకుని.. ముఖానికి పట్టించాలి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా  వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. చక్కెర పొడితో మాస్క్ వేసుకుని 15-20 నిమిషాలకు తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ముఖంపై మచ్చలు వుంటే తేజస్సు కోసం కప్పు చక్కెరలో పావుకప్పు ఆలివ్ నూనె కలిపి దానిలోఒక గ్రీన్ టీ బ్యాగు పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా పక్కనపెట్టి మర్నాటి నుంచి దీన్ని ముఖానికి రాసుకుని శుభ్రపరుచుకుంటే ముఖంపై ఉండే మృతకణాలన్నీ తొలగిపోతాయి. చర్మం మెరిసిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments