చర్మంపై ఉన్న దుమ్ము తొలగిపోవాలంటే.. పంచదారతో?

చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగిపోవాలంటే.. చక్కెరను తీసుకుని ముఖంపై మెల్లగా మర్దన చేయాలి. మునివేళ్లతో నెమ్మదిగా రుద్దుకుని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. గోరు వెచ్చని నీటిలో రెండు చ

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (11:00 IST)
చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగిపోవాలంటే.. చక్కెరను తీసుకుని ముఖంపై మెల్లగా మర్దన చేయాలి. మునివేళ్లతో నెమ్మదిగా రుద్దుకుని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల చక్కెరను కలుపుకోవాలి. ముఖానికి.. మెడకు పెట్టుకుని 20 నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది.
 
అలాగే ఒక చెంచా పంచదారలో ఒక చెంచా బెల్లం కలిపి.. పేస్టులా చేసుకుని.. ముఖానికి పట్టించాలి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా  వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. చక్కెర పొడితో మాస్క్ వేసుకుని 15-20 నిమిషాలకు తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ముఖంపై మచ్చలు వుంటే తేజస్సు కోసం కప్పు చక్కెరలో పావుకప్పు ఆలివ్ నూనె కలిపి దానిలోఒక గ్రీన్ టీ బ్యాగు పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా పక్కనపెట్టి మర్నాటి నుంచి దీన్ని ముఖానికి రాసుకుని శుభ్రపరుచుకుంటే ముఖంపై ఉండే మృతకణాలన్నీ తొలగిపోతాయి. చర్మం మెరిసిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments