సాల్మన్ చేపలు మూడుసార్లు ఆరగిస్తే ముఖంపై ముడతలు మటుమాయం

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:05 IST)
సాధారణంగా అనేక మంది యువతులు, మహిళల ముఖాలపై ముడతలు ఉంటాయి. దీంతో వారు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతుంటారు. యవ్వన వయస్సులోనే వృద్ధాప్యం వచ్చినంతగా వారు బాధపడిపోతుంటారు. వయస్సు పెరిగే కొద్దీ ముడతలు రావడం శారీరక మార్పులో ఓ భాగం. అయితే, చిన్న వయస్సులో రావడం అనేదే వారు జీర్ణించుకోలేక పోతారు. 
 
ఇలాంటివారు సముద్రంలో లభించే సాల్మన్ చేపలను మూడు ఆరగిస్తే ఈ ముడతలకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే వీటిలో మోతాదుకు మించిన సంఖ్యలో ప్రొటీన్స్ ఉంటాయట. అందుకే ఈ చేపలను వారంలో మూడు సార్లు ఆరగిస్తే ముఖంలో ముడతలకు కొంత మేరకు చెక్ పెట్టొచ్చని చెపుతున్నారు. 
 
అలాగే, వేసవి కాలంలో లభించే పుచ్చకాయలను ఇష్టానుసారంగా ఆరిగించడం వల్ల కూడా వీటిని తగ్గించుకోవచ్చని చెపుతున్నారు. ఈ కాయలో ఏ, బి, సి, ఈ, విటమిన్లు, కొవ్వు పదార్థాలు, జింక్‌లు ఉంటాయని చెపుతున్నారు. ఇవి ముఖంలో ఉండే ముడతలను మాయం చేసి.. అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తాయని బ్యూటీషన్లు చెపుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి!

ప్రభుత్వ అధికారి ఆత్మహత్య - పంజాబ్ మంత్రిపై కేసు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం : తల్లిపై అత్యాచారం... మైనర్ బాలుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

తర్వాతి కథనం
Show comments