ముల్లంగితో చర్మ సమస్యలు మటాష్.. బంగాళదుంప పేస్టులో కొంచెం తేనెని..

మొటిమలు, మచ్చలు మాత్రమే కాకుండా చర్మ సమస్యలను కూడా ముల్లంగి దూరం చేస్తుంది. ఒక ముల్లంగిని తీసుకొని పేస్టు చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి. ఇలా

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (13:38 IST)
మొటిమలు, మచ్చలు మాత్రమే కాకుండా చర్మ సమస్యలను కూడా ముల్లంగి దూరం చేస్తుంది. ఒక ముల్లంగిని తీసుకొని పేస్టు చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి. ఇలా చేయడం వలన మీరు ఒక నెలలోనే మీ చర్మంలో వచ్చిన కాంతిని సంతరించుకుంటుంది.  
 
బంగాళదుంప పేస్టు చేసి దానిలోకి కొంచెం తేనెని కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత మంచి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే నల్ల మచ్చలు దూరం అవుతాయి.

అలానే కాకుండా బంగాళదుంప ముక్కతో మచ్చలు ఉన్న దగ్గర 5 నిమిషాల పాటు రుద్దుతూ ఉండాలి. 15 నిమిషాలు అలానే ఉంచి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వలన కూడా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెబ్ సిరీస్‌లో ఛాన్సిస్తానని అలాంటి వీడియో తీసి ఎఫ్‌బీలో అప్ చేశాడు.. ఆపై కేసు

ఆ వంటగది వీడియోలో తప్పు లేనప్పుడు నా కేక్ కటింగులో తప్పు లేదే: దువ్వాడ శ్రీనివాస్

మధ్యాహ్న భోజన పథకం: వారానికి ఒకసారి చికెన్ స్థానంలో చేపలు

మద్యం మత్తులో సోదరుల మధ్య గొడవ.. హత్యకు దారి తీసింది.. ఎలా?

కూకట్‌పల్లిలో వ్యభిచారం.. రెండు వేర్వేరు ఇళ్లపై దాడి- ఐదుగురు అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Shankar :ఉగాదికి రావాలని వారి కోరిక మేరకు వస్తున్నాం ఆశీర్వదించండి: హరీశ్ శంకర్

Ramcharan: పవన్ కళ్యాత్ తో చిరంజీవి, రామ్ చరణ్ మనోహరమైన దృశ్యం!

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (TGFA) లకు ఎంపికైన చిరంజీవి, నాగచైతన్య, రష్మిక మందన్నా

కేక్ కట్ చేయకూడదని మాకు తెలియదు... ఎగ్ లెస్ కేకే కట్ చేశాం.. దువ్వాడ శ్రీనివాస్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

తర్వాతి కథనం
Show comments