Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్తానీ మట్టి, కర్పూరంతో మొటిమలు పరార్....

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (12:00 IST)
ముల్తానీ మట్టి, లవంగం నూనె, గంధం పొడిని పాత్రలో తీసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీనికి వేప ఆకుల పేస్టు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రుద్దుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో కడిగేయాలి. రోజూ ఇలాచేస్తే మొటిమలు మాయమై, ముఖం కాంతివంతగా మారుతుంది. ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్, కర్పూరం మిశ్రమాన్ని ఫ్రిజ్‌ల్ ఉంచాలి. ఈ పేస్ట్ అప్లై చేస్తే ముఖం మీది మలినాలు తొలగి, తాజాగా కనిపిస్తుంది. 
 
కొన్ని న‌ల్ల ద్రాక్ష‌ల‌ను తీసుకుని బాగా న‌లిపి ముఖంపై రాయాలి. కొంత సేప‌టి త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. నిత్యం ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. శాండల్‌వుడ్ పౌడ‌ర్‌, ప‌సుపు, పాల‌ను కొద్ది మొత్తంలో తీసుకుని పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి. దీన్ని ముఖంపై రాసి కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖానికి మెరుపు వ‌స్తుంది.
 
కొద్దిగా తేనె, పాల‌పై మీగ‌డ‌ను తీసుకుని బాగా క‌లిపి ముఖంపై రాయాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ఉన్న చ‌ర్మం మృదుత్వాన్ని, కాంతిని సంత‌రించుకుంటుంది.  కొద్దిగా పాలు, ఉప్పు, నిమ్మ‌ర‌సంల‌ను తీసుకుని ముఖానికి రాసి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. దీని వ‌ల్ల ముఖంపై ప‌డిన మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

తర్వాతి కథనం
Show comments