Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే?

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2014 (18:24 IST)
అందంగా ఉండాలనుకుంటున్నారా? బ్యూటీ పార్లర్లలో భారీ మొత్తాన్ని వెచ్చించకూడదనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోండి. 
 
కాటన్ బాల్ లేదా మెత్తగా ఉండే కాటన్ క్లాత్‌తో తుడవండి. కంటి కింద నోస్ దగ్గర కాటన్ బాల్‌తో శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేయడం ద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. 
 
టోనింగ్‌కు ఆల్కహాల్ లేని టోనర్‌ను ఉపయోగించి టోనింగ్ చేసుకోవచ్చు. ముఖం మృదువుగా, తేమగా ప్రకాశంతంగా ఉండాలంటే.. ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అందుకు నేచురల్ ఫేస్ ఫ్యాక్స్‌ను అప్లై చేయాలి. తర్వాత ఉదయం కూడా ముఖానికి లైట్ ఫేస్ క్రీమ్‌ను అప్లై చేసి, నిధానంగా మసాజ్ చేయాలి.
 
ప్రతి రోజూ తగినంత నీళ్ళు త్రాగడం వల్ల చర్మం మాయిశ్చరైజ్‌గా ఉంటుంది. నిద్రలేవగానే మూడు గ్లాసుల నీళ్ళు త్రాగడం వల్ల ఆరోజంతా మీకు కావల్సినంత ఎనర్జీని అందిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments