Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం... ఆరోగ్యానికి మేలు చేకూర్చే టిప్స్...

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (13:19 IST)
పాలు మన ఆరోగ్యానికి చాల మంచిది. ఇవి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం.. 
 
ప్రతి రోజూ ముఖానికి పాలను రాసుకోవడం వల్ల ముఖం మీద ఉండే మురికితోపాటు మృత కణాలు పోయి చర్మం నిగనిగలాడుతుంది.
 
అరటిపండు గుజ్జులో, కొద్దిగా తేనె, కొంచెం పాలు కలిపి ముఖానికి రుద్దుకోవాలి. కొద్దిసేపు తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖంలో జిడ్డుతనం పోయి నిగనిగలాడుతుంది. 
 
కప్పు పాలలో కొద్దిగా ఓట్స్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
 
కోడిగుడ్డు తెల్ల సొన, పచ్చిపాలలో కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని 20 నిమిషాలు తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
పాలలో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖం మీద మచ్చలు పోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments