Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మం దురదలకు పాలను రుద్దుకుంటే?

చర్మం పొడిబారకుండా ఉండాలంటే అరటిపండును గుజ్జులా చేసి అందులో స్పూన్ తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం తేమగా మారుతుంది. బొప్పాయి గుజ్జు

Webdunia
సోమవారం, 9 జులై 2018 (12:40 IST)
చర్మం పొడిబారకుండా ఉండాలంటే అరటిపండును గుజ్జులా చేసి అందులో స్పూన్ తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం తేమగా మారుతుంది. బొప్పాయి గుజ్జులో ఒక గుడ్డు సొన, అరచెంచా నిమ్మరసం వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
 
దీన్ని ముఖానికి పట్టింటి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే మురికి జిడ్డూ వదిలిపోతాయి. గుడ్డుసొనలో కొద్దిగా మయోనైజ్, చెంచా నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. వదులుగా మారిన చర్మం బిగుతుగా మారాలంటే గుడ్డులోని తెల్లసొనను గిలకొట్టి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే చర్మం అందంగా మారుతుంది. 
 
ముఖచర్మం విపరీతంగా దురదగా ఉండే పాలలో దూదిని ముంచి ముఖానికి రాసుకుంటే దురదలు తగ్గిపోతాయి. మోకాళ్లూ బరకగా ఉన్నవారు స్పూన్ ఓట్‌మీల్‌‌ని మెత్తగా పొడిచేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మోకాళ్లకు రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మోకాళ్లు మృదువుగా తయారవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments