Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల మీగడ, రోజ్‌వాటర్‌‌తో మసాజ్ చేస్తే..?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (09:44 IST)
అర నిమ్మ చెక్కపై చక్కెర చల్లి మోచేతులు, మెడ చుట్టూ, చేతులపై మెత్తగా రుద్దండి. దీంతో చర్మంపై నల్లటి మచ్చలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. 
 
ముందుగా పచ్చి బంగాళాదుంపను ఒలిచి, దంచుకోండి. ఆ తర్వాత నల్లబారుతున్న చర్మంపై రుద్దండి. మీ చర్మం మృదువుగానూ, శుభ్రంగానూ ఉంటుంది. 
 
పాల మీగడ, రోజ్‌వాటర్ కలిపి చేతులతో చర్మంపై మసాజ్ చేయండి. ఇది చర్మకాంతిని ఇనుమడింపజేస్తుంది. 
 
పాలు, తేనెను కలిపి మెడభాగంలో, చేతులు, కాళ్లకు మాలిష్ చేయండి. దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది.
 
బొప్పాయిపండు గుజ్జును మీరు ఫేస్‌ప్యాక్‌లా వాడుకోవచ్చు. అలాగే చర్మంపై రుద్దితే అందులోనున్న మురికి మటుమాయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

తర్వాతి కథనం
Show comments