Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల మీగడ, రోజ్‌వాటర్‌‌తో మసాజ్ చేస్తే..?

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (09:44 IST)
అర నిమ్మ చెక్కపై చక్కెర చల్లి మోచేతులు, మెడ చుట్టూ, చేతులపై మెత్తగా రుద్దండి. దీంతో చర్మంపై నల్లటి మచ్చలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. 
 
ముందుగా పచ్చి బంగాళాదుంపను ఒలిచి, దంచుకోండి. ఆ తర్వాత నల్లబారుతున్న చర్మంపై రుద్దండి. మీ చర్మం మృదువుగానూ, శుభ్రంగానూ ఉంటుంది. 
 
పాల మీగడ, రోజ్‌వాటర్ కలిపి చేతులతో చర్మంపై మసాజ్ చేయండి. ఇది చర్మకాంతిని ఇనుమడింపజేస్తుంది. 
 
పాలు, తేనెను కలిపి మెడభాగంలో, చేతులు, కాళ్లకు మాలిష్ చేయండి. దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది.
 
బొప్పాయిపండు గుజ్జును మీరు ఫేస్‌ప్యాక్‌లా వాడుకోవచ్చు. అలాగే చర్మంపై రుద్దితే అందులోనున్న మురికి మటుమాయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments