Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి గుజ్జును, పచ్చిపాలలో కలిపి ముఖానికి రాసుకుంటే...?

మామిడి గుజ్జును, పచ్చిపాలలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం సహజ కాంతిని మెరుగుపరుస్తుంది. ముఖానికి, మెడకు ఈ పేస్టును రాయడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే నిమ్మరసం, పప్పు, పెరుగు, బియ్

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (09:43 IST)
మామిడి గుజ్జును, పచ్చిపాలలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం సహజ కాంతిని మెరుగుపరుస్తుంది. ముఖానికి, మెడకు ఈ పేస్టును రాయడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే నిమ్మరసం, పప్పు, పెరుగు, బియ్యంలను కలిపి ముఖానికి వాడండి. దీని వలన మృదువైన, కాంతివంతమైన మరియు మెరుగైన చర్మాన్ని పొందుతారు.
 
ఇక గుడ్డు తెల్ల సొనను తేనెలో కలిపి, ముఖానికి వాడండి. ముఖానికి పూసిన తరువాత 20 నిమిషాల పాటూ అలానే వదిలేయండి. చర్మ కణాల పట్టును మెరుగుపరచి, మెరుగైన చర్మాన్ని అందిస్తుంది. నిమ్మపండు నుండి తాజా నిమ్మరసాన్ని సేకరించి, దీనికి ఒక చెంచా పంచదారను కలపండి. చక్కెర కరిగే వరకు బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి నెమ్మదిగా రాయండి. కాసేపు ఉంచిన తరువాత, గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి.
 
కొన్ని గ్రాముల బ్రెడ్ క్రంబ్స్, ఒక కప్పు మలైని కలిపి మీ ముఖానికి అద్దండి. ఈ ఔషదం, చర్మాన్ని మృదువుగా మార్చటమే కాకుండా, సూర్యకాంతి వలన మారిన చర్మ రంగును కూడా తగ్గించి వేస్తుంది. చర్మానికి సహజ కాంతినిస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

తర్వాతి కథనం
Show comments