Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం నల్లగా మారిందా... నిమ్మరసం పట్టించండి...

Webdunia
శుక్రవారం, 2 జనవరి 2015 (15:29 IST)
కొన్ని సందర్భాల్లో అలసట కారణంగానో, లేక వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగానో ముఖం నల్లగా మారుతుంది. అటువంటి సమయంలో ముఖాన్ని సబ్బుతో ఎంత కడిగినా ఆ నల్లదనం పోదు.
 
ఆ నల్ల చాయ పోయి, ముఖం తెల్లగా మెరవాలంటే నిమ్మకాయను రెండు భాగాలుగా చేసుకుని, వాటిపై ఉప్పు లేదా పంచదారను అద్దుకోవాలి. దానిని ముఖం మీద సర్కులర్ మోషన్‌లో రుద్దాలి.  ఈ విధంగా 10 నిముషాల పాటు చేసి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
అదే విధంగా ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకుని అందులో కొద్దిమోతాదులో పెరుగును కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుని అర గంట తర్వాత కోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేసుకుంటే ముఖం రంగు మారి, మెరిసిపోతుంది. 
 
ఈ విధంగా ముఖానికి నిమ్మరసం పట్టించడం వలన ముఖంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. తద్వారా ముఖం మంచి రంగుతో మెరిసిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

Show comments