Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే?

మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూగా రాసుకుంటే కొద్ది రోజులకు మచ్చలు తొలగిపోతాయి. కీర దోసకాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి కనురెప్పలపై 10 నిమిషాల పాటు

Webdunia
శనివారం, 7 జులై 2018 (16:18 IST)
మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూగా రాసుకుంటే కొద్ది రోజులకు మచ్చలు తొలగిపోతాయి. కీర దోసకాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి కనురెప్పలపై 10 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. రోజూ ఇలా చేస్తే కళ్లకు అలసట తీరడమే కాకుడా కనుల కింద నల్లటి వలయాలు క్రమంగా అంతరించిపోతాయి.
 
రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో కనురెప్పలపైన, క్రింద తుడుచుకోవాలి. ఇలా రెండు, మూడు వారాలు చేస్తే కళ్ల కింద నల్లటి చారలు తొలగిపోతాయి. కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు పరిశుభ్రమవడమే కాకుండా అరుచి లక్షణాలు పోతాయి.
 
బంగాళాదుంప గుజ్జులో రెండు చెంచాలా ఓట్స్, రెండు చెంచాల పాలు, రెండు చుక్కల తేనె, అర చెంచా ఆలివ్‌ నూనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా మర్దన చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
 
ముడతలు పడిన చర్మం కాంతివిహీనంగా కనిపించేలా చేస్తుంది. బొప్పాయిని మెత్తని గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా వరిపిండి, పాలు, కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుంటే చర్మంపై ఉన్న ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments