Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (11:08 IST)
జిడ్డుచర్మం ఉన్నవాళ్లు నాలుగైదు బాదంగింజలు తీసుకుని రాత్రంతా నీళ్లలో నానపెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్ చేసుకుని.. అందులో అరస్పూన్ తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే జిడ్డుపోయి చర్మం మెరుస్తుంది. రోజూ ఓట్‌మీల్ పిండిని పెరుగులో కలిపి ముఖానికి రాసుకునట్లైతే ముఖచర్మం మృదువుగా మారుతుంది.
 
ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్, స్పూన్ నిమ్మరసం ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించిన తరువాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగినట్లైతే ముఖం మృదువుగా మారి ఆకర్షణీయంగా వుంటుంది.
 
కప్పు మెంతులు నానబెట్టుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, స్పూన్ పసుపు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు క్రమంగా చేస్తే ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments